ముండ్లమూరు
జడ్పీటీసీ పై దాడి చేసిన ఘటనలో కేసు నమోదు
ముండ్లమూరు జడ్పీటీసీ తాతపూడి రత్నరాజు పై ఈ నెల 23 న శంకరాపురం గ్రామంలో మేడికొండ నారాయణ స్వామి అయన భార్య అనురాధ దుర్భషలాడి దాడిచేసి...
సోలార్ విద్యుత్ వైర్లు చోరీ
ముండ్లమూరు లోని శంకరాపురం, పోలవరం గ్రామాలలో పది మంది రైతులకు చెందిన విద్యుత్ వైరు, కేబుల్ వైర్లు చోరికి గురైన సంఘటన సోమవారం ఉదయం తెల్లవారుజామున...
విద్యుత్ షాక్ తో రైతు మృతి
ముండ్లమూరు మండలం తూర్పు కంభంపాడులో శుక్రవారం విద్యుత్ షాక్ తో రైతు గోరంట్ల వీరానారాయణ (58) మృతి చెందటంతో గ్రామములో విషాద చాయాలు అలుముకున్నాయి....
ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఏపిడి
ముండ్లమూరు మండలం సింగన్నపాలెంలో ఉపాధి హామీ పనులను ఏపిడి పద్మజ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూలీల సంఖ్యను పెంచి రోజు వారి...
మోడల్ స్కూల్ విద్యార్థికి అవార్డు
ఒంగోలులో జరిగిన జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జీబిషన్ లో ముండ్లమూరు మోడల్ స్కూల్ కు రెండో స్థానం దక్కింది. ఏం గీతేంజర్ 2వ స్థానాన్ని పొంది...
చేపల చెరువులను పరిశీలించిన అధికారులు
ముండ్లమూరు మండలంలోని ప్రభుత్వ భూములలో అక్రమంగా చేపల చెరువులు ఏర్పాటు చేసారిని స్పందన లో వచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు స్పందించారు.చేపల...
ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి గాయాలు
ముండ్లమూరు మండలం శంకరాపురం,నూజిల్లపల్లి గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది.కట్టెల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని...
నాయకులతో సమావేశమైన ఎస్ఐ సంపత్ కుమార్
ముండ్లమూరులోని పోలీస్ స్టేషన్లో ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద.మౌలిక సదుపాయల కల్పనా, సీసీ కెమెరాల ఏర్పాటు పలు అంశాలపై ఎస్ఐ సంపత్ కుమార్...
ఆటో డ్రైవర్లు రహదారి భద్రతా నియమాలు పాటించాలి.
ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులతో ఆటోలలో ప్రయాణించరాదని ముండ్లమూరు ఎస్సై సంపత్ కుమార్ అన్నారు.ముండ్లమూరులో బుధవారం ఆటో డ్రైవర్లతో...
ముండ్లమూరు ఉమామహేశ్వరపురం లో భారీ దొంగతనం
ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురంలో అమర, వెంకటేశ్వర్లు ఇంటి తాళాలు పగలుకొట్టి లోపలకు దూరిన దొంగలు బీరువాను పగలుకొట్టి అందులోని 25 కేజీల...
ఒక రోజు విజ్ఞాన,వినోద విహార యాత్ర
ఒక రోజు విజ్ఞాన,వినోద విహార యాత్ర కోసం MPPS మెయిన్ ముండ్లమూరు పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు చెన్నయ్య,రాఘవ ఇతర సిబ్బంది కొత్తపట్నం...
వైస్సార్సీపీ ముండ్లమూరు సోషల్ మీడియా కన్వీనర్ గా లింగారావు
ముండ్లమూరు మండల సోషల్ మీడియా కన్వీనర్ గా శంకరాపురం గ్రామానికి చెందిన మందలపు లిం గారావు నియమితులైనారు.. కో కన్వీనర్లుగా తప్పెట డేవిడ్,...
ఆత్మహత్యకు ప్రయత్నించిన వివహిత మృతి
వివహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటంతో అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ముండ్లమూరు ఎస్సై సంపత్...
పొగాకు దొంగిలించడానికి వచ్చిన వారిని పట్టుకున్న గ్రామస్తులు
ముండ్లమూరు మండలంలోని కమ్మవారిపాలెం గ్రామంలో పొలాల్లో పొగాకు చెక్కులను దొంగిలించడానికి వచ్చిన మహిళలను గ్రామస్తులు గమనించి వారిని పట్టుకొని...
బీటెక్ విద్యార్థిని సూసైడ్ కేసులో నిందితుడు అరెస్ట్
బీటెక్ విద్యార్థిని కిరణ్మయి ఆత్మహత్య కేసులో నిందితుడు చింతల వెంకటనారాయణ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు దిశ డీఏస్పీ పల్లపు రాజు తెలిపారు....