ఐ సి డి సి ప్రాజెక్ట్ ఐరాల పరిధిలోని పూతలపట్టు మండలం ఎం. బండపల్లి సచివాలయం లో హానరబుల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆఫ్ ద గవర్నమెంట్ డబ్ల్యు సి డి ఏ+ ఎస్సీ డిపార్ట్మెంట్ శ్రీమతి ఏ. సూర్య కుమారి ఐఏఎస్ గారు కిషోర్ బాలికలతో ఇంట్రాగేషన్ అయ్యారు. BSR NEWS

ఐ సి డి సి ప్రాజెక్ట్ ఐరాల పరిధిలోని పూతలపట్టు మండలం ఎం. బండపల్లి సచివాలయం లో హానరబుల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆఫ్ ద గవర్నమెంట్ డబ్ల్యు సి డి ఏ+ ఎస్సీ డిపార్ట్మెంట్ శ్రీమతి ఏ. సూర్య కుమారి ఐఏఎస్ గారు కిషోర్ బాలికలతో ఇంట్రాగేషన్ అయ్యారు. BSR NEWS

ఐ సి డి సి ప్రాజెక్ట్ ఐరాల పరిధిలోని పూతలపట్టు మండలం ఎం. బండపల్లి సచివాలయం లో హానరబుల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆఫ్ ద గవర్నమెంట్ డబ్ల్యు సి డి ఏ+ ఎస్సీ డిపార్ట్మెంట్ శ్రీమతి ఏ. సూర్య కుమారి ఐఏఎస్ గారు కిషోర్ బాలికలతో ఇంట్రాగేషన్ అయ్యారు. కిషోర్ వికాసం సమ్మర్ క్యాంపెయిన్ మే రెండు నుండి జూన్ 10వ తేదీ వరకు జరుగుతున్న సెక్షన్ గురించి తెలుసుకున్నారు. ఇప్పటివరకు 9 సెక్షన్ పై బాలికల తెలుసుకున్న విషయాలపై చర్చించి అన్ని సెక్షన్ కు అందరూ బాలికలు తప్పనిసరిగా హాజరై వారి భవిష్యత్తు గొప్పగా తీర్చిదిద్ది కోవాలని తెలిపారు. బాల్యవివాహాలు, చేసుకోకూడదని, తెలిపారు. దీనివల్ల మొదటిగా బాలికలకు చదువు ఆగిపోతుందని తెలిపారు. రుతుక్రమంలో అసమతలు తొలగిపోతాయని తెలిపారు. సైబర్ నేరాలు గురించి తెలుపుతూ సోషల్ మీడియాలు జాగ్రత్తగా ఉండాలి. జీవితం దుర్భరం కాకూడదని, జాగ్రత్త వహించి తెలిపారు. బాలికలతో ఈ విషయాలు చర్చించడం జరిగింది. ఇందులో జిల్లా పి డి శ్రీమతి. వెంకటేశ్వరి గారు మరియు సి డి పి ఓ జి . నిర్మల గారు పాల్గొనడం ස0යි.