పూతలపట్టు మండలం గాండ్లపల్లి పంచాయతీ గాండ్లపల్లి గ్రామం నందు బావిలో పడి మహిళ మృతి BSR NEWS

పూతలపట్టు మండలం గాండ్లపల్లి పంచాయతీ గాండ్లపల్లి గ్రామం నందు బావిలో పడి మహిళ మృతి BSR NEWS

పూతలపట్టు మండలం గాండ్లపల్లి పంచాయతీ .గాండ్లపల్లి గ్రామంలో పీ లక్ష్మి S/0 జయచంద్ర రెడ్డి గారి భార్య నాలుగు రోజుల క్రితం కనపడకుండా పోయారు. ఈరోజు ఆ గ్రామస్తులు భావి పక్కన బ్యాడ్ స్మిల్ రావడం గమనించి పూతలపట్టు C I కృష్ణ మోహన్ గారికి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, బాడీని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం చేయడానికి తీసుకువెళ్లారు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.