Last seen: 6 months ago
పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. ఎస్సై సంపత్ కుమార్ ఆధ్వర్యంలో పరీక్ష...
ముండ్లమూరు బస్టాండ్ సెంటర్లో శనివారం కురిసిన భారీ వర్షానికి పోలేరమ్మ గుడి దగ్గర గల పూరిపాక కుప్పకూలింది. స్థానికుల సమాచారం మేరకు వర్షం...
వేముల బండ గ్రామానికి చెందిన మిలటరీ జవాన్ మామిళ్ళపల్లి లక్ష్మణరావు శుక్రవారం ఉద్యోగ విరమణ చేశారు. ఈయన గత 18 సంవత్సరాలుగా మిలటరీ కి...
కెల్లంపల్లి పంచాయతీలోని భూములకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే రెవెన్యూ గ్రామ సభ ద్వారా పరిష్కరించుకోవాలని శుక్రవారం డిప్యూటీ తహసీల్దార్...
పెదరావిపాడు గ్రామంలో శుక్రవారం హెల్త్ క్లినిక్ దగ్గర ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్య శిబిరంను వైద్యాధికారి మధు శంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు....
ముండ్లమూరు మండలం భీమవరం గ్రామంలో రామాలయంలోని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి గురువారం మద్దిశెట్టి శ్రీధర్ పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక...
ముండ్లమూరు మండలంలోని భీమవరంలో రాముల వారి గుడి ప్రతిష్ట కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొన్నారు. ఈ...
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 2023- 2024 విద్యా సంవత్సరానికి 6వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్య అభ్యసించేందుకు ఆన్లైన్లో ఏప్రిల్...
ముండ్లమూరు మండలం వేంపాడు గ్రామంలో మంగళవారం రాత్రి ఇళ్ల మధ్య కొండచిలువ కలకలం రేపింది. సుమారు ఎనిమిది గంటలు ఆ ప్రాంతంలో ఆరు బయట ఉన్న...
ముండ్లమూరు మండలంలోని చిలకలేరు వాగు వద్ద కట్టెల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ను ఓవర్టేక్ చేయబోయే ద్విచక్ర వాహనం ట్రాక్టర్ ను ఢీ కొట్టింది....
ముండ్లమూరులోని ఆదర్శ ప్రభుత్వా జూనియర్ కళాశాలలోని ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని మంగళవారం ఎస్సై సంపత్ కుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా...
ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురం రామాలయం గుడికి 1లక్షన్నర రూపాయలు విరాళం అందించిన దర్శి ఎమ్మెల్యే డాక్టర్ శ్రీ మద్దిశెట్టి వేణుగోపాల్...
ముండ్లమూరు మండల కేంద్రంలో వైయస్సార్ ఆసరా మూడో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు...
మండలంలోని పూరి మెట్ల గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనంపై అక్రమంగా రవాణా చేస్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సంపత్ కుమార్...
మారెళ్ళ ఆరోగ్య కేంద్రం పరిధిలోని సుంకర వారి పాలెం గ్రామంలో శనివారం వేసవి పై మహిళలకు వైద్యాధికారి మధు శంకర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు....
కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడిన సంఘటన మండలంలోని పెదరావిపాడు వద్ద శనివారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి....