Last seen: 6 months ago
ముండ్లమూరు మండలం తూర్పు కంభంపాడులో శుక్రవారం విద్యుత్ షాక్ తో రైతు గోరంట్ల వీరానారాయణ (58) మృతి చెందటంతో గ్రామములో విషాద చాయాలు అలుముకున్నాయి....
ముండ్లమూరు మండలం సింగన్నపాలెంలో ఉపాధి హామీ పనులను ఏపిడి పద్మజ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూలీల సంఖ్యను పెంచి రోజు వారి...
నాగులప్పలపాడు మండలం ఉప్పుగుండురు సమీపంలో జాతీయ రహదారిపై కారు, బైక్ ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందారు....
ఒంగోలులో జరిగిన జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జీబిషన్ లో ముండ్లమూరు మోడల్ స్కూల్ కు రెండో స్థానం దక్కింది. ఏం గీతేంజర్ 2వ స్థానాన్ని పొంది...
ముండ్లమూరు మండలంలోని ప్రభుత్వ భూములలో అక్రమంగా చేపల చెరువులు ఏర్పాటు చేసారిని స్పందన లో వచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు స్పందించారు.చేపల...
ముండ్లమూరు మండలం శంకరాపురం,నూజిల్లపల్లి గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది.కట్టెల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని...
ముండ్లమూరులోని పోలీస్ స్టేషన్లో ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద.మౌలిక సదుపాయల కల్పనా, సీసీ కెమెరాల ఏర్పాటు పలు అంశాలపై ఎస్ఐ సంపత్ కుమార్...
దేశాలకు హద్దులుంటాయి కానీ ప్రేమకు హద్దులుండవని మరో సారి నిరూపించారు ఒంగోలు అబ్బాయి, అమెరికా అమ్మాయి.ఒంగోలుకు చెందిన సాయి కిరణ్ అమెరికాలో...
ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులతో ఆటోలలో ప్రయాణించరాదని ముండ్లమూరు ఎస్సై సంపత్ కుమార్ అన్నారు.ముండ్లమూరులో బుధవారం ఆటో డ్రైవర్లతో...
ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురంలో అమర, వెంకటేశ్వర్లు ఇంటి తాళాలు పగలుకొట్టి లోపలకు దూరిన దొంగలు బీరువాను పగలుకొట్టి అందులోని 25 కేజీల...
ఒక రోజు విజ్ఞాన,వినోద విహార యాత్ర కోసం MPPS మెయిన్ ముండ్లమూరు పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు చెన్నయ్య,రాఘవ ఇతర సిబ్బంది కొత్తపట్నం...
బాపట్ల జిల్లా, కోరిసపాడు మండలం మేదరమెట్ల బైపాస్ బ్రమర వెంచర్ ఎదురుగా భారీ ప్రమాదం. లారీ & కారు ఢీ. 5గురు మృతి.అద్దంకి ఏస్ ఐ కుటుంబం
వివహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటంతో అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ముండ్లమూరు ఎస్సై సంపత్...
ముండ్లమూరు మండలంలోని కమ్మవారిపాలెం గ్రామంలో పొలాల్లో పొగాకు చెక్కులను దొంగిలించడానికి వచ్చిన మహిళలను గ్రామస్తులు గమనించి వారిని పట్టుకొని...
బీటెక్ విద్యార్థిని కిరణ్మయి ఆత్మహత్య కేసులో నిందితుడు చింతల వెంకటనారాయణ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు దిశ డీఏస్పీ పల్లపు రాజు తెలిపారు....
ముండ్లమూరు గ్రామములోని శివాలయంలో శివరాత్రి సందర్బంగా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.శివనామస్మరనతో...