ఆంధ్రప్రదేశ్

భారీ ప్రమాదం. లారీ & కారు ఢీ. 5గురు మృతి.

బాపట్ల జిల్లా, కోరిసపాడు మండలం మేదరమెట్ల బైపాస్ బ్రమర వెంచర్ ఎదురుగా భారీ ప్రమాదం. లారీ & కారు ఢీ. 5గురు మృతి.అద్దంకి ఏస్ ఐ కుటుంబం

రాష్ట్రాల పై పడనున్న ఉపాధి భారం

ఉపాధి హామీ పథకాన్ని రాష్ర్టాలూ మోయాలి వేతనాల భారాన్ని 40 శాతం భరించాలి ఆధార్‌ ఆధారిత ఖాతాలోనే కూలీల వేతనం కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్‌...

యూట్యూబ్‌ సీఈవోగా నీల్‌ మోహన్‌- యూట్యూబ్‌ సీఈవోగా నీల్‌...

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్‌ వీడియో ప్లాట్‌ఫామ్‌ సంస్థ యూట్యూబ్‌ కొత్త సీఈవోగా ఇండియన్‌ అమెరికన్‌ నీల్‌ మోహన్‌ బాధ్యతలు...

ఢిల్లీ, ముంబై బీబీసీ కార్యాలయాల్లో 60 గంటల పాటు ఐటీ సోదాలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: బీబీసీ కార్యాలయాల్లో జరుగుతున్న ఐటీ సోదాలు గురువారం రాత్రి ముగిశాయి. ఢిల్లీ, ముంబైలోని ఆఫీసుల్లో మంగళవారం...

టీడీపీ లోకి కన్నా ?

ఈ నెల 24 న టీడీపీ లోకి కన్నా లక్ష్మీనారాయణ!? అత్యంత ముఖ్యమైన నాయకులతో మరో పది నిముషాల్లో సమావేశం కానున్న కన్నా....