కాణిపాకం: ఈనెల 25న హుండీ లెక్కింపు BSR NESW

కాణిపాకం: ఈనెల 25న హుండీ లెక్కింపు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీవరసిద్ది వినాయక స్వామి ఆలయ హుండీ కానుకలను ఈ నెల 25న లెక్కించనున్నట్లు దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి, ఈఓ వెంకటేశు తెలిపారు. ఉదయం 7 గంటలకు ఆలయ ఆస్థాన మండపంలో నిర్వహించే హుండీ కానుకల లెక్కింపునకు ఆలయ అధికారులు, సిబ్బంది హజరు కావాలని కోరారు.