మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా స్పర్శ అనే కార్యక్రమం లో భాగంగా

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా స్పర్శ అనే కార్యక్రమం లో భాగంగా

BSR NEWS

ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం"స్పర్శ"అనే కార్యక్రమం పేరుతో ఫిబ్రవరి 13వ తేదీ దరిశి మరియు పరిసర మండలాల "కుష్టురోగులకు" అవగాహన సదస్సు మరియు రోగులందరికీ 1100/- రూపాయల విలువ కలిగిన పౌష్టికాహారం,వ్యక్తిగత పరిశుభ్రతకు సబ్బులు మరియు కుష్టురోగ నివారణకు మెడికల్ కిట్ తదితర వస్తువులను పంపిణీ చేయనున్నారు.

Address: పొదిలి రోడ్ లోని వివేకానంద స్కూల్ ప్రాంగణం లో