కాణిపాకం: స్వామివారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి BSR NESW

కాణిపాకం: స్వామివారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి BSR NESW

       కాణిపాకం: స్వామివారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి

శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి అరవింద్ శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మెన్ మోహన్ రెడ్డి వారికి ఘనస్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ రమేష్, చిత్తూరు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.