సత్య సాయి జిల్లా లో మూంగ్ డాల్ పాకెట్స్ తిని అస్వస్థత పాలైన 27 మంది విద్యార్థులు.

సత్య సాయి జిల్లా లో మూంగ్ డాల్ పాకెట్స్ తిని అస్వస్థత పాలైన 27 మంది విద్యార్థులు.

 మూంగ్ దాల్ ప్యాకెట్స్ తిని కళ్ళు తిరిగి పడిపోయిన 27 మంది విద్యార్థులు ... ❓ ||

సత్యసాయి జిల్లా ఎనుముల పల్లిలో కలకలం.

ట్రస్ట్ ద్వారా నడపపడ్డే వాసవి స్కూల్ లో మూంగ్ దాల్ (moong dal) పాకెట్స్ తిని కళ్ళు తిరిగి పడిపోయిన 27 మంది విద్యార్థులు... ❓

స్కూల్ సమీపంలో పొగ ద్వారా పిల్లలు అనారోగ్యానికి గురయ్యారు అంటున్న స్కూల్ టీచర్లు ...❓

కళ్ళు తిరిగి పడిపోయిన 27 మంది విద్యార్థులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించిన స్కూల్ టీచర్లు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి  చేరుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు మరియు అధికారులు.

పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.