వరసిద్ధుడి సేవలో ఎంపీ రెడ్డప్ప కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామిని చిత్తూరు ఎంపీ రెడ్డప్ప సోమవారం దర్శించుకున్నారు BSR NEWS

వరసిద్ధుడి సేవలో ఎంపీ రెడ్డప్ప  కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామిని చిత్తూరు ఎంపీ రెడ్డప్ప సోమవారం దర్శించుకున్నారు BSR NEWS

               వరసిద్ధుడి సేవలో ఎంపీ రెడ్డప్ప

కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామిని చిత్తూరు ఎంపీ రెడ్డప్ప సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవో విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాబు, అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.