కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని గురువారం ఉదయం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ దర్శించుకున్నారు BSR NEWS

కాణిపాకంలో చిత్తూరు ఎమ్మెల్యే దర్శనం
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని గురువారం ఉదయం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకి స్వామివారి ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు టీడీపీ పరిశీలకులు సునీల్ కుమార్ చౌదరి ఉన్నారు.