ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకున్న గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్.

BSR NEWS
నరసరావుపేటలో మున్సిపల్ హైస్కూల్ నందు బూత్ నెంబర్ 373లో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మీ , టిడిపి యువ నాయకులు కడియాల లలిత్ సాగర్ గురువారం ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకొని ఈ సందర్భంగా మాట్లాడారు..
విద్యావంతులైన పట్టబద్ధుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు విలువ తెలుసుకొని ప్రతి ఒక్కరు ఓటు వేయాలని అభివృద్ధికి బాటలు వేయాలని ఆమె పిలుపునిచ్చారు.