కాణిపాకం: స్వామివారి సేవలో కాకినాడ ఎమ్మెల్సీ BSR NESW

కాణిపాకం: స్వామివారి సేవలో కాకినాడ ఎమ్మెల్సీ
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని బుధవారం కాకినాడ ఎమ్మెల్సీ పద్మశ్రీ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు సాదర స్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలతో పాటుగా చిత్రపటాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.